AP: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.