రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన అధికారులు

ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెందుర్తి మండలం మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. రిజర్వాయర్ నీటిమట్టం సామర్థ్యం 61 అడుగులు కాగా ప్రస్తుతం 59. 5 అడుగులకు చేరింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఒక గేటు ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు వదులుతున్నారు.

సంబంధిత పోస్ట్