భద్రత కల్పించడంలో యాజమాన్యాలు వైఫల్యం

అనకాపల్లి జిల్లాలో గల ఫార్మా కంపెనీలలో కార్మికులకు భద్రత కల్పించడంలో యాజమాన్యాలు వైఫల్యం చెందాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే. లోకనాథ్ విమర్శించారు. కార్మికుల భద్రత కోసం సిపిఎం పార్టీ చేపట్టిన రక్షణ యాత్ర మంగళవారం యలమంచిలి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో కార్మికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానికులకు 70% ఉద్యోగాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్