ఎంపీ వ్యాఖ్యనాలను తీవ్రంగా ఖండించిన బీటెక్ రవి

అక్రమ మైనింగ్ గురించి నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీటెక్ రవి ఘాటుగా విమర్శించారు. గురువారం పులివెందుల టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ వ్యాపారం చేసింది మీ ఫ్యామిలినే గత 40 ఏళ్లు గా అక్రమ మైనింగ్ వ్యాపారం మీ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. మైనింగ్ వ్యాపారంలో వైస్ మధు, వేల్పుల రాము మీ అనుచరులకు వాటాలు ఇచ్చి అక్రమంగా మైనింగ్ చేసింది మీ ఫ్యామిలీనే అని అన్నారు.

సంబంధిత పోస్ట్