వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనం: ఎమ్మెల్యే

గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి పెద్దపీట వేసింది అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూటమి నేతలకు ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్