ప్రజల్లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించాం

ప్రజల్లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నారాయణద్రి హాస్పిటల్ రహదారి మార్గంలో చెత్త దిబ్బలను పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో చెత్తను తొలగించి అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలను నాటే కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్