నేటితో IPLకు 17 ఏళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. 2008 ఏప్రిల్ 18న ప్రారంభమైన ఈ టోర్నీ ఇవాళ్టితో 17వ వసంతంలోకి అడుగుపెట్టింది. IPL ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ కొందరు భారత ప్లేయర్లు ఈ లీగ్ ఆడుతూనే ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, కోహ్లి, రోహిత్, జడేజా, పియూష్ చావ్లా, మనీశ్ పాండే, శిఖర్ ధవన్, రహానే, దినేశ్ కార్తీక్, అశ్విన్‌లు 17 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతూ కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్