అధికారులకు MLA కౌశిక్ రెడ్డి వార్నింగ్

ప్రోటోకాల్ ను పట్టించుకోకుండా రూలింగ్ పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ BRS నేత, హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. 'అధికారులు జాగ్రత్తగా ఉండండి.. మీకోసం బ్లాక్ బుక్ రెడీ చేసిన.. ఏ అధికారి ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో వాళ్ల పేర్లు బ్లాక్ బుక్‌లో ఎంటర్ చేస్తున్న. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేస్ యే ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్