హైదరాబాద్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆందోళన చేస్తున్నారు. టెట్ నిర్వహించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నా చేస్తున్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ధర్నాకు మద్దతు తెలిపారు.