జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం: ఎమ్మెల్యే

74చూసినవారు
జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం: ఎమ్మెల్యే
తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. జగన్ 2 నుంచి 3 వేలు చేయడానికి ఐదేళ్లు తీసుకున్నారు. తద్వారా జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను తొలగించిందని వృద్దులు ఫిర్యాదు చేశారు. రామ్మోహన్ ఆగస్ట్‌లో అర్హతగల వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్లను తొలగించారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్