ప‌వ‌న్ క‌ల్యాణ్ మిస్సింగ్‌.. ఫ్యాన్స్ ఫైర్‌, ఫొటో ఇదే..!

74చూసినవారు
ప‌వ‌న్ క‌ల్యాణ్ మిస్సింగ్‌.. ఫ్యాన్స్ ఫైర్‌, ఫొటో ఇదే..!
టీడీపీ కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈ రోజు (సోమవారం) ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు పెనుమాకలో స్వయంగా పెన్షన్లు అందించారు. అయితే, ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఫొటో లేదు. దీంతో ప‌వ‌న్‌ లేకుండా ప్రకటన ఎలా ఇస్తారని జ‌న‌సైనికులు మండిపడుతున్నారు. కాగా.. రామోజీ రావు సంస్మరణ సభ కోసం ఇచ్చిన యాడ్‌లోను పవన్ ఫొటో మిస్సైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్