పింఛనుదారులకు 3.64% డీఆర్ మంజూరు

3237చూసినవారు
పింఛనుదారులకు 3.64% డీఆర్ మంజూరు
పింఛనుదారులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 జనవరి, జులై డీఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి, జులై డీఆర్ 3.64% చొప్పున ఇచ్చింది. జనవరి డీఆర్‌ను ఏప్రిల్ పింఛనుతో కలిపి మే నెలలో చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను మూడు సమాన వాయిదాల్లో ఆగస్టు, నవంబర్, 2025 ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్