గిరిజనులకు తప్పని కష్టాలు.. డోలిలో 7 కి.మీ. మృతదేహం తరలింపు (వీడియో)

57చూసినవారు
గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండపర్తికి చెందిన రాజారావు ఆస్పత్రిలో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. దాంతో గిరిజనులు మృతదేహాన్ని పెద్ద కర్రకు కట్టి 7 కిలో మీటర్లు మోసుకెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు చలించిపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తమ కష్టాలు తీరడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్