అమెరికాలో ఏపీ వాసి మృతి

54చూసినవారు
అమెరికాలో ఏపీ వాసి మృతి
అమెరికాలో ఏపీ వాసి మృతి చెందారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి అమెరికాలో నివాసముంటున్నారు. దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్