ఏపీలో పింఛన్లపై మరో శుభవార్త.. ఇకపై సులభంగా!

59చూసినవారు
ఏపీలో పింఛన్లపై మరో శుభవార్త.. ఇకపై సులభంగా!
ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లకు సంబంధించి ఆరంచెల విధానం అమలు చేశారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ విధానం తలనొప్పిగా మారింది. ఈ విధానాన్ని చంద్రబాబు సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ నెలాఖరులోపు ఈ దరఖాస్తుల్ని ఫైనల్ చేసి జనవరి నుంచి పింఛన్లను అందించనున్నారు.

సంబంధిత పోస్ట్