వాయుకాలుష్యం: క్రాకర్స్‌ను నిషేధించిన ప్రభుత్వం

57చూసినవారు
వాయుకాలుష్యం: క్రాకర్స్‌ను నిషేధించిన ప్రభుత్వం
దీపావళి పండుగ సందర్భంగా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాట్నాతో గయా, ముజఫర్‌పూర్, హాజీపూర్ నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ సహా అన్ని రకాల టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. దీపావళి సందర్భంగా అన్ని నగరాల్లో గాలి నాణ్యతను కాపాడాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్