వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన మహిళా నేత

66చూసినవారు
వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన మహిళా నేత
ఎన్నికల వేళ నెల్లూరు నియోజకవర్గం వైసీపీ రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెతో పాటు మరికొంతమంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. శ్రీధర్ రెడ్డి ఆమెకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పద్మజ యాదవ్ అంకిత భావంతో పనిచేస్తారని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్