పోలీస్ స్టేష‌న్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు

79చూసినవారు
పోలీస్ స్టేష‌న్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు
తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు నిర్థారణ కావడంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ‌ హైకోర్టు న్యాయవాది కె.కరుణ్ సాగర్ వెల్లడించారు. గత టీటీడీ పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులపై సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్