అత్యాచారానికి గురైందని సొంత కూతురిని కాల్చి చంపిన తల్లి, సోదరులు

65చూసినవారు
అత్యాచారానికి గురైందని సొంత కూతురిని కాల్చి చంపిన తల్లి, సోదరులు
యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. బాలిక సోదరుడు వినీత్ తన మామ మహావీర్‌, సోదరుడు నీరజ్, తల్లి బ్రిజ్వతితో కలిసి బాలికను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. ఆపై.. బాలికపై అత్యాచారం చేసిన రింకూ(20) అనే వ్యక్తి పగతీర్చుకునేందుకు తమ కూతురిని చంపాడని బాలిక కుటుంబం ఆరోపించింది.

సంబంధిత పోస్ట్