గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా

64చూసినవారు
గ్రూప్-1 పరీక్షలపై విచారణ వాయిదా
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పరీక్షలపై విచారణ ఏప్రిల్ 18న హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో కొన్ని భాగాలపై గతంలో డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఇవాళ కోర్టులో విచారణ జరుగగా.. మరోసారి వాయిదా పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్