కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే?

576చూసినవారు
కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టు ఏం చెప్పిందంటే?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అరెస్ట్, ఈడీ కస్టడీ చట్టవిరుద్దమని కేజ్రీవాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి సమయం ఇచ్చింది. కేజ్రీవాల్ అభ్యర్థనను తర్వాత వింటామని తెలిపింది. కాగా.. రేపటితో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగియనుంది.

సంబంధిత పోస్ట్