కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం

68చూసినవారు
కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం
ఏపీలోని కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 11లోగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాలు, దరఖాస్తుకు apkgbv.apcfss.in ఈ లింక్‌పై క్లిక్ చేయగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్