నేడు టీడీపీ మూడో జాబితా విడుదల

2942చూసినవారు
నేడు టీడీపీ మూడో జాబితా విడుదల
నేడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ మూడో జాబితా విడుదల చేయనుంది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు మహేశ్ యాదవ్ ఖరారైనట్లు సమాచారం. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్, బాపట్లకు కృష్ణ ప్రసాద్, హిందూపురంలో పార్థసారథికి టికెట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్