అక్షర యోధుడు రామోజీరావు: పవన్ కళ్యాణ్

64చూసినవారు
అక్షర యోధుడు రామోజీరావు: పవన్ కళ్యాణ్
అక్షర యోధుడు రామోజీరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలమని, అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారన్నారు.

సంబంధిత పోస్ట్