అర్థరాత్రి 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

54చూసినవారు
అర్థరాత్రి 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఛత్తీస్‌గఢ్ లోని జష్‌పూర్ నగర్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. పెళ్ళికి వెళ్లి అర్థరాత్రి ఇంటికి తిరిగి వస్తున్న ఓ 13 ఏళ్ళ బాలికపై నలుగురు మైనర్లతో సహా ఆరుగురు వ్యక్తులు బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక జరిగిన విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సన్నా పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టి ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్