రామోజీ మృతి తీరని లోటు: చంద్రబాబు

69చూసినవారు
రామోజీ మృతి తీరని లోటు: చంద్రబాబు
ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు (88) మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు అని, ఆయన మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. హుటాహుటిన హైదరాబాద్‌కు రానున్నారు.

సంబంధిత పోస్ట్