ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే యానాది కూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమాల గోపి కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT