పోతురాజుమెట్టలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

75చూసినవారు
పాడేరు మండలంలోని పోతురాజుమెట్ట గ్రామంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు వివిధ రకాల పంటలు సాంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకుడు యేసుబాబు మాట్లాడుతూ. ఆదివాసీల హక్కులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకొని గిరిజన చట్టాలు హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అన్నారు.

సంబంధిత పోస్ట్