చోడవరం: కోరిన కోర్కెలు కోసం బేతాళ దీక్ష

81చూసినవారు
చోడవరం: కోరిన కోర్కెలు కోసం బేతాళ దీక్ష
ఈ బేతాళుడు పేరు పోతుగంటి సాయి ఈశ్వర్ కౌశిక్. చోడవరం దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు కుమారుడు. 9 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు ఈ బేతాళ దీక్షలో కూర్చోవచ్చు. ఇలా కూర్చున్న వారికి గవర్నమెంట్ జాబు వస్తుందని ఒక నమ్మకం. ఆనవైతిగా వస్తున్న ఈ దీక్ష ఐదు రోజులు పాటు అమ్మవారి దగ్గరే ఉండి చేయాలి. దసరానాడు ఊరేగింపుతో ఈ దీక్ష పూర్తవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్