గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

58చూసినవారు
గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
రోలుగుంట మండలం ఎం కే పట్టణం పంచాయతీ శివారు కొరుప్రోలు ఆదివాసి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆదివారం ఆ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వర్షాకాలంలో గడ్డలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం ఈ నేపథ్యంలో తమకు రహదారి సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలో10 పది కుటుంబాలు ఆదివాసి కోందు గిరిజనలు 50 మంది జనాభా కొండ ప్రక్కనే జీవిస్తూన్నారన్నారు.