తిరుమల పవిత్రతను కాపాడాలి

68చూసినవారు
తిరుమల పవిత్రతను కాపాడాలి
తిరుమల లడ్డూ పవిత‍్ర, నాణ్యతలో జరిగిన తప్పును ప్రతీ ఒక్కరూ ప్రతిగాటించాలని, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి హిందువులు నడంబిగించాలని ప్రముఖ సంగాత అధ్యాపకులు భావరాజు విజయలక్ష్మి ,వేంకటేశ్వర స్వామి భక్తులు పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్డు కాళీమాత గుడి నుండి, అన్నమయ్య విగ్రహం వరకు ఆదివారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషద్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్