మాడుగుల ఎక్సైజ్ సీఐగా ప్రసాద్

50చూసినవారు
మాడుగుల ఎక్సైజ్ సీఐగా ప్రసాద్
మాడుగుల ఎక్సైజ్ ప్రొహిబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సిహెచ్ విఎస్ ప్రసాద్ నియామకం అయ్యారు. ఈయన విజయనగరం రెండో ఎక్సైజ్ స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన సీఐ బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రసాద్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తమ స్టేషన్ పరిధిలో నేరాలు అదుపునకు కృషి చేస్తామని చెప్పారు ఈ నెల12 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్