ఎమ్మెల్యే అని తెలిసిన ఉపాధ్యాయులు

81చూసినవారు
ఎమ్మెల్యే అని తెలిసిన ఉపాధ్యాయులు
రంపచోడవరం నియోజవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీష నీ పాఠశాల మరియు కళాశాల ఉపాధ్యాయులు లెక్చరర్స్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్లు గురుకుల పాఠశాల టీజీటీ పీజీటీ పోస్టులు కలిపి డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి ఈ పోస్టులు మినహాయించి ఉద్యోగ భద్రత కల్పించి సిఆర్టి చేయాలని అలాగే శాలరీ పెంచాలనీ ఆమెకు వినతిపత్రాన్ని సమర్పించారు.

సంబంధిత పోస్ట్