![](https://media.getlokalapp.com/cache/c7/0d/c70d2c77bdcc81c4fe819d9219509385.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
ఎమ్మెల్యే ప్రసంగంపై హర్షం వ్యక్తం
ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గం లోని పని సమస్యలపై ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన పోలవరం నిర్వాసితుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిర్వాసితులకు ఇవ్వవలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి వారికి పూర్తి మౌలిక సదుపాయాలతో పునరావాసం ఏర్పాటు చేయాలని కోరారు.