విశాఖ: నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

62చూసినవారు
విశాఖ: నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విశాఖకు చెందిన టి కనకరాజు, టి. షణ్ముఖరావు లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం నగదును దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. దాతలను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్