విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

67చూసినవారు
విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
పండగల సీజన్లో విజయవాడ- శ్రీకాకుళం రోడ్డు-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విశాఖ వాల్తేరు డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. విజయవాడ శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈనెల 10 నుంచి 17(13 మినహా) వరకు ప్రతిరోజు విజయవాడ నుంచి రాత్రి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సందీప్ కోరారు.

సంబంధిత పోస్ట్