స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి వీడ్కోలు పలికి సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. కాగా, రాయుడు గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి చూపారట. అయితే దీనికి
వైసీపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి, రాయుడిని మచిలీపట్నం నుంచి బరిలో దింపాలని
వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇది నచ్చని రాయుడు వైసీపీకి గుడైబై చెప్పారని టాక్.