అమ్మ మరణం తీరని లోటు: లోకేశ్ ట్వీట్

566చూసినవారు
అమ్మ మరణం తీరని లోటు: లోకేశ్ ట్వీట్
ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. 'అమ్మగారి మరణం కింజరాపు కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కళావతమ్మకు కన్నీటి నివాళులర్పిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :