పల్నాడు జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. పెదకూరపాడు నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు సందర్భంగా వ్యాపారులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు.
చిరు వ్యాపారులు కూడా దుకాణాలను మూసివేశారు. అన్ని షాపులు మూతపడటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.