12 మద్యం బాటిల్స్ స్వాధీనం

83చూసినవారు
12 మద్యం బాటిల్స్ స్వాధీనం
మద్యం అక్రమ రవాణా చేస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు అచ్యుతాపురం సిఐ నమ్మి గణేష్ తెలిపారు. అచ్యుతాపురం మండలం నాగవరం గ్రామానికి చెందిన ఈమె ఆదివారం 12 మద్యం సీసాలు అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమ రవాణా చేసినా విక్రయించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్