తుంగభద్ర జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో

53చూసినవారు
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే వరప్రదాయిని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు వస్తుండటంతో మంగళవారం 30, 721 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 99. 31 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. కాల్వలకు, దిగువకు 15, 204 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్