అమ్మవారి ఆభరణాలకు రూ.5లక్షల విరాళం అందించిన జీకేకృష్ణమూర్తి

65చూసినవారు
అమ్మవారి ఆభరణాలకు రూ.5లక్షల విరాళం అందించిన జీకేకృష్ణమూర్తి
కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామ దేవతగా కొలిచిన కొంగు బంగారంగా ఆ గ్రామస్తులు కొలుస్తున్న శ్రీ సవారమ్మ అమ్మవారి ఆభరణాల కోసం బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి రూ. 5లక్షల విరాళం అందించారు. 90ఏళ్ల క్రితం గ్రామ దేవత జాతర జరిగిందని, వచ్చే ఏడాది ఈ జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో అమ్మవారి ఆభరణాల కోసం విరాళం అందించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

సంబంధిత పోస్ట్