జన సందోహం మధ్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్

2983చూసినవారు
కళ్యాణదుర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య బుధవారం నామినేషన్ జన సందోహం మధ్య నిర్వహించారు. వాల్మీకి విగ్రహంకు పూలమాల వేసి గాంధీ చౌక్ మీదుగా టీ సర్కిల్ కు చేరుకున్నారు అక్కడ గజమాలతో నాయకులు సత్కరించారు. అక్కడ నుంచి తప్పెట్లు, మేళ తాళాలు, డ్రమ్స్, డీజే మ్యూజిక్ అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు జగనన్నకు జై అంటూ నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. రహదారులన్నీ నాయకులతో నిండిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్