సచివాలయాల వద్దకు చేరుకున్న వృద్ధులు

2991చూసినవారు
సామాజిక వృద్ధాప్య పెన్షన్లను తీసుకోవడం కోసం ముదిగుబ్బ మండల కేంద్రంలో వృద్ధులు సచివాలయాల వద్దకు చేరుకున్నారు. ప్రతినెల వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తుండగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో పెన్షన్ దారులు సచివాలయాల వద్దకు వచ్చి తీసుకోవాలని అధికారులు సూచించడంతో బుధవారం ఉదయమే సచివాలయాల వద్దకు వృద్ధులు పెన్షన్ కోసం వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్