తిప్పేపల్లి, సంగాల గ్రామాల కు సాగు నీరు ఇవ్వాలని రైతుల వినతి

59చూసినవారు
తిప్పేపల్లి, సంగాల గ్రామాల కు సాగు నీరు ఇవ్వాలని రైతుల వినతి
తిప్పేపల్లి, సంగాల గ్రామాల కాలువలకు ధర్మవరం చెరువు నుంచి నీటిని అందించాలని రైతులు సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ. సంఘాల కాలువ కింద 400 ఎకరాలు పైబడి సాగుభూమి ఉందన్నారు. ధర్మవరం చెరువుకు హంద్రీనీవా నీళ్లు తీసుకురావాలని తద్వారా తిప్పేపల్లి, సంఘాల గ్రామాలలోకి రైతుల వరి పైరు కాపాడి, ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్