నూతన విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదు: డి. ఎస్. పి

80చూసినవారు
హిందూపురం డివిజన్ లో దసరా నవరాత్రులను పురస్కరించుకొని నూతన విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గురువారం డీఎస్పీ మహేష్ తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కొత్తగా పెడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజల శాంతి భద్రతల కోసం అందరూ సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్