ఖాద్రి నరసింహుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనం

63చూసినవారు
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి చింతపూల తిరునాళ్ల సందర్భంగా శ్రీ వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహా నమః నారాయణ ఖాద్రి నమః నామస్మరణలతో మార్మోగింది. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్