కళ్యాణదుర్గంలో క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యుల సమావేశం

52చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు సమావేశం సోమవారం నిర్వహించారు. కళ్యాణదుర్గం ప్రీమియం లీగ్ పేరుతో టోర్నమెంట్ అధునాతన సౌకర్యాలతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 444మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. అందులో క్రీడాకారులను 8మంది ఓనర్లు వేలంపాటలో కొనుగోలు చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో అంగరంగ వైభవంగా వేలాదిమంది మధ్యలో క్రికెట్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్