కళ్యాణదుర్గం: ఘనంగా అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమం

71చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ఆదివారం కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని పట్టణ పురవీధులుగా ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ముందు మహిళలు కలశాలను మోసుకెళ్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణంలోని మారెంపల్లి కాలనీలో విజయదశమి సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దసరా పండుగ ముగియడంతో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్