జగనన్న గెలుపుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

2274చూసినవారు
జగనన్న గెలుపుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
కళ్యాణదుర్గం వైసిపి నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేసి మరోసారి వైస్సార్సీపీ జెండాను నియోజకవర్గంలో ఎగరవేద్దామని కళ్యాణదుర్గం వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి రంగయ్య, నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం శెట్టూరు మండల కేంద్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలసి ఎన్నికలప్రచార కార్యక్రమాన్ని ఎంపీ తలారి రంగయ్య, ఉమామహేశ్వర నాయుడు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్